పంజాబ్‌లో 105 కొత్త కేసులు
అమృత్‌స‌ర్‌: ‌పంజాబ్‌లో క‌రోనా పాజిటివ్‌ కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం కొత్త‌గా మ‌రో 105 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 480కు చేరింది. వారిలో 104 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 20 మంది మృతిచెందారు. మిగ‌తా 356 మంది యాక…
ఆలయాలను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు: మంత్రి అల్లోల
క‌రోన వ్యాప్తి నివార‌ణ‌కు ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా అన్ని ఆలయాలను శుభ్రంగా ఉంచేందుకు  చర్యలు తీసుకోవాల‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.   బొగ్గుల‌కుంట‌లోని దేవాదాయ శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో  మంత్రి అల్లోల స‌మీక్ష నిర్వ‌హించారు. …
రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధర భారీగా పెంపు
సాధారణంగా పండుగల సమయంలో   రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రైల్వే శాఖ పెంచుతుంది. తాజాగా కరోనా వైరస్‌(కోవిడ్‌-19)  వ్యాప్తి నివారణకు  రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  రూ.10 ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరను 50 రూపాయలకు  పెంచుతున్నట్లు ప్రకటించింది.   మొత్తం 250 రైల్వే స్టేషన్లలో టికెట్ల ధర పెంపు వర్తిస్తు…